గవర్నర్ను కలిసిన చంద్రబాబు
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్భవన్కు పార్టీ నేతలు యనమల, అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలతో ఉన్న పెన్డ్రైవ్…